పార్లమెంటు ఆవరణలోకి బడ్జెట్ ప్రతులు
New Delhi: మరి కొద్ది సేపటిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను సిబ్బంది పార్లమెంటు ఆవరణలోనికి తరలించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/