లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 49,201- నిఫ్టీ 14,683
Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలను ఆర్జించాయి. నష్టాలతో ప్రారంభమై కాసేపటికి లాభాల్లోకి వచ్చి చివరకు స్వల్ప లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 49,201 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 14,683 వద్ద రోజును ముగించింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/