నష్టాలతో ముగిసిన మార్కెట్లు
337 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 49,971 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 337 పాయింట్లు కోల్పోయి 49,564 వద్ద ముగిసింది. 15,042 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టిన నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 14,906 వద్ద స్థిరపడింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/