ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడలో బాంబ్ బ్లాస్ట్
పారిశుధ్య కార్మికురాలు మృతి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లిలో ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తుండగా బాంబు పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు . బాంబు పేలుడపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/