బడ్జెట్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. స్టాక్‌ మార్కెట్లు ముగిసిసే సరికి అత్యధిక నష్టాలతో ఘోరంగా పతనమైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 1073 పాయింట్లు పతనమై 39,649 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 319 పాయింట్లు నష్టపోయి 11,642 పాయింట్లు దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.42 వద్ద కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/