కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,016 పాయింట్లు కోల్పోయి 54,303కి పడిపోయింది. నిఫ్టీ 276 పాయింట్లు పతనమై 16,201కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.85వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/