బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన

TS BJP President Bandi Sanjay
TS BJP President Bandi Sanjay

Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నూతన కమిటీని ప్రకటించారు.

కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

కమిటీ సభ్యుల వివరాలు:

ఉపాధ్యక్షులు:

విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్,  యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి,

ప్రధాన కార్యదర్శులు

ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు:రఘునందన్‌రావు,ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

ట్రెజరర్‌:

బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌)

ఆఫీస్‌ సెక్రటరీ:

ఉమా శంకర్‌

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/