బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన
Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నూతన కమిటీని ప్రకటించారు.
కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.
కమిటీ సభ్యుల వివరాలు:
ఉపాధ్యక్షులు:
విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్రెడ్డి, మనోహర్రెడ్డి, బండారు శోభారాణి,
ప్రధాన కార్యదర్శులు
ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు:రఘునందన్రావు,ప్రకాశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి
ట్రెజరర్:
బండారి శాంతికుమార్, బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్)
ఆఫీస్ సెక్రటరీ:
ఉమా శంకర్
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/