వరంగల్ లో బర్డ్ ఫ్లూ కలకలం- 120 కోళ్లు మృతి
రోజుల వ్యవధిలోనే కోళ్లు మరణం
Wargangal: దేశంలోని పలు రాష్ట్రాలను భయాందోళనల్లో ముంచేసిన బర్డ్ ఫ్లూ భయం ఇప్పుడు తెలంగాణకూ పాకింది.
వరంగల్ జిల్లాలో హఠాత్తుగా 120కి పైగా కోళ్లు మరణించాయి. జిల్లాలోని కొప్పూరులో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వందకు పైగా కోళ్లు మరణించాయి. అప్రమత్తమైన అధికారులు మరణించిన కోళ్లను పరిశీలించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/