క్రిస్మస్ వేడుకల్లో బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ
వేడుక ఫొటోలు వైరల్
Mumbai: దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకకి సంబంధించిన ఫొటోలు నవ్వ నందా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రిషి కపూర్ మరణించినప్పటి నుండి వేడుకలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకను మాత్రంగా ఘనంగా జరుపుకుంది.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/