బాబూజగజ్జీవన్ రామ్ జయంతి
కాకినాడలో ఘనంగా నివాళులు
Kakinada: బాబూజగజ్జీవన్ రామ్ జయంతిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిపారు.
ఈ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డి .మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి. లక్ష్మి , జెసి టు జి. రాజకుమారి, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, జెడి సోషల్ వెల్ఫేర్ ఆర్ జె లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/