ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌..ఇన్వర్టర్‌ ఎయిర్‌ కూలర్లు

హైదరాబాద్‌: సీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓరియెంట్‌ ఎలక్ర్టిక్‌ .. విద్యుత్‌ను ఆదా చేసే ఇన్వర్టర్‌ ఎయిర్‌ కూలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కూలర్లలో ఎలక్ర్టానికల్లీ

Read more

పత్రికా రంగానికి పొత్తూరి సేవలు చిరస్మరణీయం

వర్ధమాన పాత్రికేయులకు పొత్తూరి శైలి మార్గదర్శకం అమరావతి: తెలుగు పాత్రికేయ రంగంలో శిఖర సమానులైన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అని జనసేన

Read more

కరోనాపై నెగిటివ్‌ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది

తెలంగాణ నివసిస్తున్నవారికి కరోనా సోకలేదు హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ

Read more

6లక్షల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాం

కరోనాపై ప్రతిరోజు ప్రధాని మోడీ పర్యవేక్షణ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని

Read more

విపక్షాలపై అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య

నినాదాలు చేయొద్దు ఇది పార్లమెంటు..బజారుకాదు న్యూఢిల్లీ: విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు..సభలో

Read more

సత్ఫాలితాలను ఇస్తున్న దిశ యాప్‌

దిశ యాప్‌ ద్వారా ఎనిమిది నిమిషాల్లోనే మహిళను కాపాడిన పోలీసులు కైకలూరు: మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్‌ సత్ఫలితాలను ఇస్తోంది.

Read more

జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌పై ఈడీ కేసు నమోదు

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో పాటు ఆయన భార్య అనితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ)

Read more

మద్యం పేరుతో విపరీతంగా దోపిడి చేస్తున్నారు

ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల పట్ల అప్రమత్తంగా ఉండాలి అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నవరత్నాలు పేరుతో చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ ఎత్తుకుపోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

Read more

ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా

కరోనా ప్రభావంతో చైనాలో తయారీరంగం భారీగా తగ్గుముఖం ఐక్యారాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్‌ (కొవిడ్‌-19) వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

Read more

కోళ్ల ఫారాలను తాకిన కరోనా బూచి

కొనేవారు లేక షేడ్‌లకే పరిమితం అయిన కోళ్లు మెదక్‌: కరోనా వైరస్‌ పౌల్ట్రీ ఫారం నిర్వహకుల పాలిట శాపంగా మారింది. చికెన్‌ తింటే కరోనా వ్యాధిసోకుతుందని కొందరు

Read more

జే ట్యాక్స్‌ పేరుతో టిడిపి నేతలు తప్పుడు ప్రచారం

గత ప్రభుత్వ హయంలో టిడిపి నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెడతా విశాఖపట్టణం: జే ట్యాక్స్‌ పేరుతో టిడిపి నేతలు మరోసారి విమర్శిస్తే..గత ప్రభుత్వంలో టిడిపి నేతలు

Read more