కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందకండి

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో వస్తున్న ఊహాగానాలు ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారు. ఈ

Read more

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతం తగ్గించారు

బీసీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకుండా చేస్తున్నారు అమరావతి: బీసీ నాయకత్వాన్ని అణగదొక్కి, చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు

Read more

క్రీడాకారులకు కేంద్ర క్రీడల మంత్రి రిజిజు సలహా

వీలైనంత వరకు కరచాలనం చేయకండి హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అథేట్లు కరచాలనానికి దూరంగా ఉండాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు

Read more

నేడు ఢిల్లీ వెళ్లనున్న జనసేన అధినేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బిజెపితో కలిసి పోటీ చేసే అంశంపై నిశితంగా చర్చించేందుకు జనసేన అధినేత

Read more

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..ముగ్గురు మృతి

ఓబులవారిపల్లె: కడప జిల్లా ఓబులవారిపల్లెలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరోకరు తీవ్రంగా

Read more

కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు

ప్రాథమిక పాఠశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివిధ

Read more

ఎక్సైజ్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలి

గ్రామాల్లో బెల్టుషాపులు ఉండకూడదు అమరావతి: విధి నిర్వహణలో ఎక్సైజ్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో ఆయన గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌

Read more

కరోనా భయంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గింది

ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

Read more

తాహిర్‌ హుస్సేన్‌ను అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

అల్లర్లు జరిగేందుకు ప్రేరిపించారని ఆయనపై అభియోగాలు నమోదు న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఐబీ ఉద్యోగి అంకిత్‌ శర్మ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు

Read more

కెసిఆర్‌ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తోంది హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తోందని..అందుకే ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టామని టిడిపి నేత ఎల్‌.రమణ అన్నారు.

Read more

మహిళలకు అన్నింటిలో సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు

సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి సీఎం జగన్‌ రికార్డు సృష్టించారు విశాఖపట్టణం: మహిళల పట్ల అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారికి అన్నింటిలో వారికి ప్రాధాన్యత

Read more