బయటకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసులు
దక్షిణాఫ్రికా ప్రభుత్వం కఠిన నిబంధనలు
South Africa: కరోనా కట్టడిలో భాగంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది.
లాక్ డౌన్ ను ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తోంది .
ఇప్పటికే ఇద్దరిపై ఈ అభియోగాలు నమోదు చేసింది. అలాగే నిబంధనలను ఉల్లఘించిన వారిపై భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/