వైన్ షాపు వద్ద దాడి : మాజీ ఎంపీటీసీ మృతి
న్యాయం చేయాలంటూ బంధువులు బైఠాయింపు
Movva (Krishna District): కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి పోలీసు స్టేషన్ సమీపంలోని వైన్ షాపు వద్ద నిన్న రాత్రి దాడి జరిగింది .
దాడిలోఅయ్యంకి మాజీ ఎంపీటీసీ మద్దాల కోటేశ్వరరావు మరణించారు.
కాగా ఈ ఉదయం అయ్యంకి గ్రామానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి న్యాయం చేయాలంటూ బైఠాయించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/