మయన్మార్ లో ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు!

ఎమర్జెన్సీ ప్రకటన !

Army coup in Myanmar
Army coup in Myanmar

మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై  ఆర్మీ తిరుగుబాటు చేసింది.  నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను   సైనికులు అరెస్ట్ చేశారు.

దేశంలో ఇటీవల ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యాధికారులు ఆరోపిస్తూ, నేతలను అరెస్ట్ చేయడంతో పాటు ఏడాది పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/