జర్మనీలో ఎపి విద్యార్థి ఆత్మహత్య

Sucide

గుంటూరు: గుంటూరుజిల్లా మండల కేంద్రం ముప్పాళ్లకు చెందిన మోహన్‌రెడ్డి (25) అనేవిద్యార్థి జర్మనీలో ఆత్మహత్య చేసుకున్నాడు..మోహన్‌రెడ్డి జర్మనీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. తను ఉంటున్న భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ‘నాడి’ ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/