ఏపీ కొత్త మంత్రివర్గ సభ్యులే వీరే
మంత్రి వర్గం ఏర్పాటులో సస్పెన్స్ కు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం ఖరారైంది. మొత్తం 25 మందితో కూడిన సభ్యులను జగన్ ఫైనల్ చేసాడు.
25 మందితో కొత్త మంత్రివర్గ సభ్యులు వీరే..
- గుడివాడ అమర్నాథ్
- దాడిశెట్టి రాజా
- బొత్స సత్యనారాయణ
- రాజన్నదొర
- ధర్మాన ప్రసాదరావు
- సీదిరి అప్పలరాజు
- జోగి రమేష్
- అంబటి రాంబాబు
- కొట్టు సత్యనారాయణ
- తానేటి వనిత
- కారుమూరి నాగేశ్వరరావు
- మేరుగ నాగార్జున
- బూడి ముత్యాలనాయుడు
- విదుదల రజిని
- కాకాణి గోవర్ధన్రెడ్డి
- అంజాద్ భాష
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
- పినిపె విశ్వరూప్
- గుమ్మనూరు జయరాం
- ఆర్కే రోజా
- ఉషశ్రీ చరణ్
- తిప్పేస్వామి
- చెల్లుబోయిన వేణుగోపాల్
- నారాయణస్వామి లకు మంత్రివర్గ చోటు ఇచ్చారు.