AP ministers 2019
అమరావతి: ఏపి సియం వైఎస్ జగన్ సారథ్యంలో 25 మంది సభ్యులతో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. గవర్నర్ నరసింహన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రులు-శాఖల వివరాలు..
మేకతోటి సుచరిత-హోంశాఖ
అవంతి శ్రీనివాస్-పర్యాటక శాఖ
బొత్స సత్యనారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ,
ధర్మాన కృష్ణ దాస్- రోడ్లు, భవనాలు
అనిల్ కుమార్ యాదవ్ -జలవనరుల శాఖ
మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
పిల్లి సుభాస్ చంద్రబోస్ -రెవెన్యూ శాఖ
కన్నబాబు – వ్యవసాయ శాఖ
పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం
తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం
కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ
పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
ఆదిమూలపు సురేశ్- విద్యాశాఖ
బాలినేని శ్రీనివాస్ – అటవీ,పర్యావరణం
గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/
టోక్యోలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో పాల్గొననున్న మోడీ PM Modi arrives in Tokyo on two-day visit…
తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్యలన్న రేవంత్ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించరని విమర్శ Rewanth Reddy హైదరాబాద్: సీఎం…
జగన్ చూపించిన మూడేళ్ల సినిమా అయిపోయిందన్న లోకేశ్ lokesh comments on jagan davos tour అమరావతి: సీఎం జగన్…
సౌదీకి భారతీయులు వెళ్లడంపై లేని స్పష్టత saudi-citizens-banned-from-travelling-to-india-15-other-nations-amid-covid-surge సౌదీ: తమ దేశ పౌరులను భారత్ లో ప్రయాణించకుండా అక్కడి ప్రభుత్వం…
పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయన చంద్రబాబు chandrababu-slams-ysrcp అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో…
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,832 corona virus -india న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 2,022 మందికి…