ఏపి లాసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఏపి లాసెట్ – 2020 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఏపి లాసెట్ నిర్వహించారు. కాగా 18371 మంది పరీక్ష రాయగా.. 11226 మంది అభ్యర్థులు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించారు. సాధించినట్లు అధికారులు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/