ఇన్సైడర్ ట్రేడింగ్పై అమ్జత్ బాషా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపి డిప్యూటీ సిఎం అమ్జత్ బాషా రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడారు. అమరావతి ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఏపి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపింది టిడిపి అని ఆయన ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/