జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు
సీఎం జగన్ నిర్ణయం
Amaravati: రాష్ట్రంలో జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు యధావిధిగా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/