ఏపి శాసనమండలి చైర్మన్‌ షరిఫ్‌కు కరోనా

Shariff Mohammed Ahmed
Shariff Mohammed Ahmed

అమరావతి: ఏపి శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ కరోనా బారిప పడ్డారు. దీంతో ఆయనను ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టిడిపి నేతలు ఆకాంక్షించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/