ఏపీ ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్ష

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని పేర్కొన్న ఆయన   రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/