మరోసారి ఏపి కేబినెట్ సమావేశం వాయిదా
అమరావతిః ఏపి కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా పడింది . సెప్టెంబర్ ఒకటిన జరగాల్సిన ఈ భేటీని వాయిదా వేశారు. వినాయక చవితి పండుగ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటనలో సందర్భంగా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని ఏపీ ఉద్యోగులు అదే రోజున చలో విజయవాడను నిర్వహిస్తుండడం కూడా వాయిదాకు కారణమని తెలుస్తోంది .
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/