ఏపి క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి
అమరావతి: ఈరోజు ఉదయం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఏపి మంత్రి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కన్నాబాబు మీడియాకు వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/