నివాసంలో ప్రార్థనలు చేసిన అనురాగ్ ఠాకూర్

Anurag Thakur

New Delhi: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వార్షిక బడ్జెట్ 2020-21ను ఈ రోజు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు బయలుదేరే ముందు ఆయన తన వివాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/