చంద్రబాబు తప్పుడు ప్రచారాలపై ధర్మాన ఆగ్రహం
శ్రీకాకుళం: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె ధర్మాన ప్రసాద రావు టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/