వైఎస్ఆర్సిపి నేత నదీమ్ అహ్మద్ ప్రెస్మీట్
కర్నూల్: వైఎస్ఆర్సిపి నాయకుడు నదీమ్ అహ్మద్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని విమర్శించారు. అలాగే టిడిపి నేత పల్లె రఘునాథ్ రెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అమరావతిలో రాజధాని కోసమని అమయాకమైన రైతుల దగ్గర నుంచి అనేక వేల ఎకరాలు బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/