చంద్రబాబు పై విజయసాయిరెడ్డి విర్శలు

రమేశ్ ను మీ ఇంట్లో దాచారా? అంటూ బాబును ప్రశ్నించిన విజయసాయి

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ అధినేత రమేశ్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలోనూ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కొన్ని విమర్శలు చేశారు. ఖిచంద్రబాబూ నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేశ్ ను మీ నివాసంలో దాచారా? లేక, మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేశ్, డాక్టర్ రమేశ్ ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?ఖి అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/