ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ఏలూరు ఆసుపత్రికి తరలింపు
అధికారులు అలర్ట్
Bhimavaram: ఢిల్లీ నుండి భీమవరంకు వచ్చిన ఇద్దరిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదే సదస్సుకు వెళ్లిన వారికి పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది.
ఈ జిల్లానుండి మొత్తం 22 మంది ఢిల్లీ వెళ్లి రాగా వారికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ కు తరలిస్తున్నారు
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/