శైలజానాథ్ ప్రమాణ స్వీకారం
Vijayawada: ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తులసిరెడ్డి, మస్తాన్ వలి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఊమెన్ చాందీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిలు హాజరయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/