తుంగభద్ర వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం

Thungabhadra Dam

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా… ప్రస్తుతం నీటిమట్టం :1633 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయినీటి నిల్వ :100 :855 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ :100 :855 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో :45137 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో :41036 క్యూసెక్కులు. 10 గేట్లు ఎత్తి నదికి 25414 క్యూసెక్కులు నీటిని బోర్డు అధికారులు విడుదల చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/