మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా
పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ
Amalapuram: తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమలాపురం మాజీ ఎంపీ, హర్షకుమార్ కరోనా బారిన పడ్డారు.
కరోనా లక్షణాలు కనిపించగా టెస్ట్ చేయించుకున్నహర్షకుమార్ కు పాజిటివ్ అని తేలింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/