ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 1,833
24 గంటలలో కొత్తగా 56 మందికి
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో కొత్తగా 56 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1833కు పెరిగింది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కృష్ణాలో 16, గుంటూరులో 10, కర్నూలులో 7 కేసులు నమోదయ్యాయి.
తాజా కెరీర్ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/