ఢిల్లీకి బయలుదేరిన సిఎం జగన్‌

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులను సిఎం కలవనున్నారు. రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/