ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీల
Krishna District: కృష్ణా జిల్లా గుడివాడలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా నిల్వ ఉంచిన ఔషధాలు, మందులు సీజ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్ సత్యనారాయణ ఇంట్లో అక్రమ నిల్వలను గుర్తించారు. వైద్యులకు ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిల్స్ ఆర్ఎంపీలకు విక్రయించడాన్ని గుర్తించారు. సుమారు రూ.2లక్షల మందులను సీజ్ చేసి అధికారులు కేసు నమోదు చేశారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/