ఏపికి కొత్తగా ఐదుగురు ఐపిఎస్‌లు: కేంద్రం

Indian Police Service
Indian Police Service

అమరావతి: కొత్తగా శిక్షణ పొందిన ఐపిఎస్‌ అధికారులను ఏపికీ తాజాగా కేంద్రం కేటాయింపులు జరిపింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు అధికారులను ఏపికి కేటాయించారు. కేవీ మహేశ్వర్ రెడ్డి (ఏపీ), కె.ప్రతాప్ శివకిశోర్ (ఏపీ), షఫాఖత్ (బీహార్), సుశీల్ షిరోన్ (ఢిల్లీ), రాహుల్ మీనా (రాజస్థాన్)లు ఇకపై ఏపిలో విధులు నిర్వర్తించనున్నారు. వీరిని ఏ స్థాయిలో నియమిస్తారన్నది ఇంకా తెలియరాలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/