హౌసింగ్ సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స ప్రెస్మీట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సమస్యలపై సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారయణ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని బొత్స తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/