విశాఖలో16 మంది డిశ్చార్జి
మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడి
Visakhapatnam: విశాఖలో 21 కరోనా పాజిటివ్ కేసులుంటే వారిలో కరోనా నుంచి కోలుకుని 16మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఆస్పత్రిలో ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. కేసులు దాస్తున్నామని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
ఒక్క కేసునైనా దాచినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నారు.
వైద్యులు, మెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/