ఎపి: రెండు విడతలుగా మార్చి నెల జీతం!
ఉద్యోగ సంఘాలు అంగీకారం
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది.
మార్చి నెల జీతాలను ఉద్యోగులకు రెండు విడతలుగా చెల్లించనుంది.
ఇందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని తెలిసింది.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health/