రేణిగుంట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
Tirupati: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం జగన్ రేణిగుంట ఎయిర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సీఎం జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో సీఎం జగన్ చిత్తూరు బయల్దేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ చిత్తూరులో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/