ముగిసిన ఏపి మంత్రివర్గ సమావేశం

AP cabinet meeting
AP cabinet meeting

అమరావతి: ఏపి సిఎం జగన్‌ నేతృత్వంలో జరిగిన ఏపి కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఇవాళ జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు.

చర్చించిన పలు కీలక అంశాలు:

  1. ఎన్‌పిఆర్‌పై కొన్ని అంశాలపై చర్చ
  2. భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయపట్నం పోర్టు నిర్మాణం
  3. ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
  4. బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలు
  5. కొత్త ఓడరేవుల నిర్మాణం

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/