గడ్కరీని కలిసిన అమరావతి జేఏసీ నేతలు

Gadkari

Amaravati: అమరావతి జేఏసీ నేతలు, రైతులు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అమరావతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని గడ్కరీ కి అమరావతి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏపీలోని పరిస్థితులను నితిన్ గడ్కరీకి అమరావతి జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు వివరించారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/