ఏపీలో కొత్తగా 66 కరోనా కేసులు
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 2,627
Amaravati: ఏపీలో ఆదివారం కొత్తగా 66 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2627కు పెరిగింది.
కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 56కు పెరిగింది.
ఈ రోజు కరోనా సోకిన వారిలో 16 కోయం బేడు లింకులు ఉన్నావారే కావడం గమనార్హం.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/