ఆంధ్రప్రదేశ్ లో 161 పాజిటివ్ కేసులు
పెరుగుతున్న కరోనా కేసులు
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151కి పెరిగింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గుంటాూరులో 20, కృష్టాజిల్లాలో 23 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
అలాగే కడపలో 19, ప్రకాశంలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖ జిల్లాలో 14, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నెల్లూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 32కు చేరుకుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/