సిసి రోడ్లకు పునాది రాయి వేసిన రోజా
అమరావతి: నగరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యె రోజా నియోజకవర్గంలోని సిసి రోడ్డకు పునాది రాయి వేశారు. మరోవైపు ఈరోజు రోజాస్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/