అమరావతి రైతుల కోసం జనసేన పార్టీ నిరసన దీక్ష
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అమరావతిలోని రైతుల కోసం నిరసన దీక్ష చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/