భారత్కు అమెజాన్ మరో కానుక
ఇ-కామర్స్దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోన్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ వర్గాలు, చిరువ్యాపారుల నుంచి విమర్శలు ఎదురైనా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన ఆయన తాజాగా భారత్కు మరో గిఫ్ట్ అంటూ ట్వీట్ పోస్ట్చేశారు. భారత్కు పర్యావరణ అనుకూలంగా ఎలక్ట్రిక్ రిక్షాలను సరఫరా చేస్తామని ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది..అంతేకాదు ఆయన పోస్ట్చేసి వీడియోలో ఇ-రిక్షాలను నడుపుతూ కన్పించారు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh