ఫిలిప్పీన్స్లో కూలిన వైమానిక దళ విమానం
17 మంది మృతి
ఫిలిప్పీన్స్లో వైమానిక దళానికి చెందిన విమానం కుప్పకూలింది. 85 మంది సైనికులు సహా 92 మందితో వెళ్తున్న సి-130 విమానం ల్యాండ్ అవుతున్నవేళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటన నుంచి 45 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా వెల్లడించారు. సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపంలో వ ఘటన జరిగిండు. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు దేశ రక్షణ మంత్రి తెలిపారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/