కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ పై అధీర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై పార్లమెంటు సభలో మీడియాతో మాట్లాడారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/